రూ.5లక్షల 4 రూపాయలను విరాళంగా అందించిన సాయికుమార్
మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉంది. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వంతో పాటు నిరుపేదలకి ప్రతి ఒక్కరు అండగా నిలవాల్సి ఉంది. ఎవరికి తోచినంత వారు కొంత మొత్తాన్ని విరాళంగా అందిస్తే పేదవారి కడుపు నిండుతుంది. ఇప్పటికే ఆకలి మంటతో అలమటిస్తున్న వారికి ఆదుకోవడానికి సినీ, క్రీడా, వాణి…